---Advertisement---

పరకామణి చోరీ కేసులో సెటిల్‌మెంట్ జరిగింది అనేది పూర్తిగా అబద్ధం

---Advertisement---

పరకామణి చోరీ కేసులో సెటిల్‌మెంట్ జరిగిందన్న ప్రచారం నిజం కాదు.
ఈ కేసు పూర్తిగా చట్టబద్ధంగా, లోక్ అదాలత్‌లో జడ్జి పర్యవేక్షణలో పరిష్కారమైంది. నిందితుడు చేసిన తప్పుకు బాధ్యత తీసుకొని, శ్రీ వారి ఆలయానికి ఆస్తులు రాసిచ్చాడు.

FAKE

  • పరకామణిలో చోరీ జరిగితే నేరుగా సెటిల్‌మెంట్ చేస్తారని ప్రచారం
  • నిందితుడిని బ్లాక్‌మెయిల్ చేసి ఆస్తులు రాయించుకున్నారనే ఆరోపణలు
  • చట్ట ప్రక్రియ లేకుండానే వ్యవహారం ముగిసిందన్న కథనాలు

FACT

  • పరకామణి చోరీ కేసు పూర్తిగా న్యాయ ప్రక్రియ ప్రకారమే జరిగింది
  • లోక్ అదాలత్‌లో జడ్జి పర్యవేక్షణలో కేసు పరిష్కారం అయ్యింది
  • రూ.72 వేల డాలర్ల చోరీకి బదులుగా రూ.14 కోట్ల విలువైన ఆస్తులు శ్రీ వారి ఆలయానికి రాసిచ్చారు
  • నిందితుడు రవికుమార్ తన తప్పును అంగీకరిస్తూ పశ్చాత్తాప వీడియో విడుదల చేశాడు
  • బ్లాక్‌మెయిల్ ఆరోపణలను నిందితుడే స్పష్టంగా ఖండించాడు
  • https://www.youtube.com/watch?v=ciccTTW1ruU

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment