ఆంధ్ర పోలిటిక్స్
కూటమి పాలనలో కుప్పకూలుతున్న ఆరోగ్య వ్యవస్థ… ప్రైవేటీకరణతో పేదలకు పెరిగిన కష్టం!
ఏపీలో ఆరోగ్య రంగం గురించి బయటకు వస్తున్న వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, మరోవైపు ఆసుపత్రుల్లో మందుల కొరత, ఇక ఆరొగ్యశ్రీ బకాయిల భారంతో పేదలకు వైద్యం అందని ...
కోటి సంతకాలను లెక్క చేయని చంద్రబాబు ప్రభుత్వం… మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు మళ్లీ గ్రీన్ సిగ్నల్!
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపుతో కోటి సంతకాల ఉద్యమం భారీగా జరిగింది. ప్రజలు, యువత, వామపక్షాలు కలిసి కోటికి పైగా సంతకాలు చేసి తమ అభిప్రాయాన్ని స్పష్టంగా ...
విజయనగరం వీధుల్లో భయం… శవయాత్రా? లేక రణరంగమా? శాంతి భద్రతల అసలు స్థితి ఇదేనా!
విజయనగరం చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా జరిగిన ఒక ఘటన ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఒక హత్య కేసులో మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి స్మశానానికి తరలించే శవయాత్ర… సాధారణంగా నిశ్శబ్దంగా సాగాల్సిన ...
ప్రజల డబ్బుతో నిర్మించిన సదుపాయాలకే మళ్లీ ఛార్జీలు? విశాఖలో ఏమి జరుగుతోంది?
విశాఖపట్నంలో ప్రజల కోసం నిర్మించిన పార్కులు, ఇండోర్ స్టేడియాలు ఇప్పుడు మరోసారి చర్చకు వస్తున్నాయి. ఒకవైపు గతంలో జరిగిన అభివృద్ధి పనుల రికార్డులు కనిపిస్తుంటే… మరోవైపు అదే సౌకర్యాలపై ఇప్పుడు యూజర్ ఛార్జీలు ...
చిల్లుపడిన కుండ జగన్దా? ఖజానా ఖాళీ చేసి వెళ్లిందెవరు చంద్రబాబేనా? గణాంకాలు బయటపెట్టిన నిజం!
“చిల్లుపడిన కుండ ఇచ్చాడు జగన్” అంటూ వచ్చిన వ్యాఖ్యలు రాజకీయంగా బలంగా వినిపిస్తున్నాయి. కానీ ఖజానా గణాంకాలు, అప్పుల లెక్కలు చూసినప్పుడు అసలు పరిస్థితి పూర్తిగా వేరేలా కనిపిస్తోంది. ఆరోపణ (Claim): వాస్తవాలు ...
జగన్కు ఆశీర్వచనం ఇచ్చారంటే నేరమా? అర్చకులపై నోటీసులు… ఇది పరిపాలన కాదు, రాజకీయ వేధింపులా!
పులివెందుల పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వేద ఆశీర్వచనం అందించిన ఘటన సాధారణ ఆధ్యాత్మిక కార్యక్రమంలా ప్రారంభమై, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద వివాదంగా మారింది. ఒంటిమిట్ట కోదండరామాలయం వేదపండితులు జగన్ ...
అప్పులు తీసుకుని చెల్లింపులు… వడ్డీ మాత్రం ఆసుపత్రులేనా? ఏపీ ప్రభుత్వ కొత్త ప్లాన్పై వివాదం
ఆంధ్రప్రదేశ్లో ఆసుపత్రుల బకాయిల చెల్లింపుల వ్యవహారం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ప్రభుత్వం… ఇప్పుడు ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల కోసం కొత్తగా అప్పు తీసుకుని, ఆ ...
₹95 లక్షలతో సింగపూర్ టూర్… ఇదేనా ప్రజా పాలన? ఖజానా ఖాళీ అన్నది డ్రామానా!
ఒకవైపు ఖజానా ఖాళీ అని ప్రభుత్వం చెబుతుంది… మరోవైపు అదే ప్రభుత్వం ₹95 లక్షలతో సింగపూర్ టూర్కు జీవో జారీ చేస్తుంది.ఇది పాలనా ప్రాధాన్యతల అసలు ముఖచిత్రమా? లేక ప్రజలను మోసం చేసే ...
ఆరోగ్యశ్రీ బకాయిల కోసం అప్పు… ఆసుపత్రులపై 8% భారమా? ఇదేనా ప్రభుత్వ ఆర్థిక స్థితి!
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం పేరుతో ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం, ఇప్పుడు అదే పథకం కింద ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను కూడా సమయానికి ఇవ్వలేని పరిస్థితిలో పడింది. సుమారు ₹3,000 ...














