ఆంధ్ర పోలిటిక్స్
వాట్ ఏ విజన్.. వాట్ ఏ థాట్! రెండేళ్లలోనే రూ.3,59,157 కోట్ల అప్పులు.. ఇదేనా సంపద సృష్టి?
బాబు అప్పుల పద్దు రూ.3,59,157 కోట్లు.. రెండేళ్లలోనే రికార్డు రుణభారం, సూపర్ సిక్స్ హామీలు గాలికేనా? “వాట్ ఏ విజన్… వాట్ ఏ థాట్!” అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ...
గిరిజన టీచర్ల ఆందోళనపై పోలీసుల బలప్రయోగం.. మహిళా టీచర్లను లాగి వ్యాన్లలోకి తరలింపు
తాడేపల్లిలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APTWREIS) ప్రధాన కార్యాలయం వద్ద గిరిజన అవుట్సోర్సింగ్ టీచర్లు చేపట్టిన మెరుపు ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకు అనుమతి లేదంటూ భారీగా ...
ఎక్స్గ్రేషియా కుదించి.. బోట్లకు పరిహారం ఎగ్గొట్టి.. మత్స్యకారులను మోసం చేస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారుల సంక్షేమంపై మరోసారి తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. సముద్ర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా తగ్గించడమే కాకుండా, వారి జీవనాధారమైన బోట్లకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం చేతులు ...
జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీతో టీడీపీలో వారసత్వ యుద్ధం మొదలవుతుందా? రాజకీయ సమీకరణాలు మారనున్నాయా?
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై పెరుగుతున్న ఊహాగానాలు.. టీడీపీ భవిష్యత్తుపై కొత్త చర్చ ఎందుకు మొదలైంది? ఇంట్రో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా ఆయన ...
ఎక్స్గ్రేషియా కుదించి.. బోట్లకు పరిహారం ఎగ్గొట్టి.. గంగపుత్రులను గాలికొదిలేసిన బాబు సర్కార్?
సముద్రాన్నే నమ్ముకుని జీవించే మత్స్యకారులపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సముద్ర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియాను కుదించడమే కాకుండా, కోట్ల రూపాయల విలువైన ...
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ అనుమతి.. 100 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్, వైద్య కళాశాలలపై మళ్లీ రాజకీయం
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 2026-27 విద్యా సంవత్సరానికి 100 ఎంబీబీఎస్ సీట్లతో నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అనుమతి లభించింది. దీంతో వెనుకబడిన ప్రాంతంలో ప్రభుత్వ వైద్య ...
ఉద్యోగులకు రెండేళ్లుగా ‘గుండు’ సున్నా? డీఏలు బంద్.. ఐఆర్ లేదు.. పీఆర్సీ లేదు.. రూ.37 వేల కోట్ల నష్టం అంటూ ఉద్యోగ సంఘాల తీవ్ర ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల అంశం మరోసారి రాజకీయంగా హాట్టాపిక్గా మారింది. రెండేళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఐదు డీఏలు, మధ్యంతర భృతి (IR), కొత్త వేతన ...
ఆగిన రాజధాని రైతు గుండె.. ప్రభుత్వ ఒత్తిళ్లే పద్మనాభరెడ్డి ప్రాణం తీశాయా? కుమారుడు ఉజ్వల్ సంచలన ఆరోపణలు
అమరావతి రాజధాని ప్రాంతంలో భూసమీకరణ, భూ స్వాధీనం వ్యవహారం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి మృతి చెందడం తీవ్ర ...
అమరావతి విస్తరణ పేరిట మరో 50 గ్రామాల్లో 1.75 లక్షల ఎకరాల భూసమీకరణ..? సీఆర్డీఏ వివరణతో వెలుగులోకి వచ్చిన వివరాలు
అమరావతి విస్తరణకు భారీ ప్రణాళిక.. మరో 50 గ్రామాల్లో 1.75 లక్షల ఎకరాల ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదన అమరావతి రాజధాని విస్తరణ అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 29 ...














