ఆంధ్ర పోలిటిక్స్

తిరుమల నెయ్యి కల్తీ ఆరోపణలు: భోలే బాబా డెయిరీకి అనుమతులు ఎవరి హయాంలో ఇచ్చారు?

భోలే బాబా డెయిరీ ద్వారా తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా జరిగిందంటూ కూటమి నాయకులు, ఎల్లో మీడియ ఆరోపణలు చేస్తున్నాయి. కానీ అధికారిక రికార్డులు చూస్తే, ఆ కంపెనీకి టెక్నికల్ అర్హతలు ఇచ్చి, ...

హెరిటేజ్ పెరుగు నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ ఫైన్ – వాస్తవం

హెరిటేజ్ పెరుగు నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదిక ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. నాణ్యత లోపాలపై ఫైన్ విధించగా, దానిని హెరిటేజ్ చెల్లించిన విషయమే సంస్థ సెబికి తెలిపింది. ...

రామతీర్థం విగ్రహ శిరచ్ఛేదనం ఘటన: ఆరోపణల వెనుక ఉన్న నిజాలు

వైయస్సార్‌సీపీ పాలనలో రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం శిరచ్ఛేదనం జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ ఈ ఘటనకు సంబంధించిన అధికారిక వివరాలు, తర్వాత జరిగిన పరిణామాలు పరిశీలిస్తే ఈ ఆరోపణలపై సందేహాలు తలెత్తుతున్నాయి. ❌ ...

అయోధ్య లడ్డూలపై పవన్ కల్యాణ్ చేసిన కల్తీ నెయ్యి ఆరోపణ పూర్తిగా అబద్ధం

అయోధ్య రామాలయానికి పంపిన లడ్డూలపై కల్తీ నెయ్యి వాడారంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలకు వాస్తవ ఆధారాలు లేవు. ❌ FAKE ...

పరకామణి చోరీ కేసులో సెటిల్‌మెంట్ జరిగింది అనేది పూర్తిగా అబద్ధం

పరకామణి చోరీ కేసులో సెటిల్‌మెంట్ జరిగిందన్న ప్రచారం నిజం కాదు.ఈ కేసు పూర్తిగా చట్టబద్ధంగా, లోక్ అదాలత్‌లో జడ్జి పర్యవేక్షణలో పరిష్కారమైంది. నిందితుడు చేసిన తప్పుకు బాధ్యత తీసుకొని, శ్రీ వారి ఆలయానికి ...

❌ నెయ్యి కొనుగోలు కమిటీ అక్రమాల ఆరోపణలు అబద్ధం — అసలు బాధ్యులు ఎవరు?

నెయ్యి కొనుగోలు కమిటీలో వైయస్సార్‌సీపీ సభ్యులను పెట్టుకుని అక్రమాలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ అప్పట్లో అదే కమిటీలో సభ్యులుగా ఉన్న కొలుసు పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంతి ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న పార్టీలోనే ...

జంతుకొవ్వు కలిసిందన్న ఆరోపణలకు ఎన్డీడీబీ, సీఎఫ్టీఆర్ఐ నివేదికల్లో ఆధారాలే లేవు

ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ, సీఎఫ్టీఆర్ఐ వంటి కేంద్ర సంస్థల నివేదికల్లో ఎక్కడా జంతుకొవ్వు కలిసిందని నిర్ధారించలేదు. కొన్ని పరిస్థితుల్లో ఫలితాల్లో తేడాలు వచ్చే అవకాశాలున్నాయని, ఇవి కేవలం అనుమానాల స్థాయిలో మాత్రమే ఉన్నాయని ఎన్డీడీబీనే ...

నెయ్యి ధరలపై అక్రమాల ఆరోపణలు పూర్తిగా అబద్ధం

మార్కెట్ ధరలకన్నా తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేశారంటూ జరుగుతున్న ప్రచారం నిజమా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించిన మరో అపోహనా? రూ.319–రూ.329కే కిలో నెయ్యి ఎలా సాధ్యమని ప్రశ్నలు లేవనెత్తుతున్న ...

తిరుమల లడ్డు బరువుపై వైరల్ ప్రచారాలు: ఆధారాలతో తేలిన నిజం

తిరుమల లడ్డు బరువు – అసలు నిజం ❌ FAKE ✅ FACT 1. The Hindu (నవంబర్ 10, 2022): టీటీడీ ప్రకటనలో, లడ్డు బరువు మరియు నాణ్యతపై ఎప్పుడూ రాజీపడలేదని ...

బంగారం చోరీ అంటూ బ్రేకింగ్ న్యూస్…అంబటి కుటుంబం చేసిన క్లారిటీ ఈ కథనాలన్నింటినీ తుడిచిపెట్టేసింది!

📰 వివరణ అంబటి రాంబాబు నివాసంలో బంగారం, వెండి చోరీ జరిగిందంటూ, అది కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సమయంలోనే జరిగిందన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యింది.అయితే ...