ప్రతి నెలా 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ అధికారిక లెక్కలు మరియు బడ్జెట్ గణాంకాలు మాత్రం భిన్నమైన వాస్తవాన్ని చెబుతున్నాయి.
అబద్ధం vs వాస్తవం
అబద్ధం
వాస్తవం
ప్రతి నెలా 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం
ప్రతి నెలా సుమారు 25 వేల పింఛన్లు కట్ అవుతున్నాయి
పింఛన్ల సంఖ్యలో భారీ తగ్గుదల
సంవత్సరం / సమయం
పింఛన్ల సంఖ్య
2024 ఎన్నికల సమయంలో
66,34,372
2026 ఫిబ్రవరి
60,96,108
మొత్తం తగ్గిన పింఛన్లు:5,38,264
బడ్జెట్ లెక్కల్లో బయటపడిన నిజం
అంశం
మొత్తం
2026 ఫిబ్రవరిలో పింఛన్లకు ఖర్చు
₹2,632 కోట్లు
ఏడాదికి అవసరమైన మొత్తం
₹31,554 కోట్లు
బడ్జెట్లో కేటాయింపు
₹27,719 కోట్లు
ఈ లెక్క ప్రకారం పింఛన్లు వర్తించే వారు: 53,50,115 మంది మాత్రమే
ఇంకా కట్ అయ్యే అవకాశం ఉన్న పింఛన్లు: 7,45,993
పెండింగ్లో ఉన్న దరఖాస్తులు
అంశం
సంఖ్య
పెండింగ్ దరఖాస్తులు
సుమారు 2.5 లక్షలు
కొత్త పింఛన్లు మంజూరు
0
గత ప్రభుత్వం vs ప్రస్తుత పరిస్థితి
పరిస్థితి
పింఛన్ల సంఖ్య
చంద్రబాబు ప్రభుత్వం ముగిసే నాటికి
39 లక్షలు
గత ప్రభుత్వం ముగిసే నాటికి
66 లక్షలు
ప్రస్తుత ప్రభుత్వంలో రెండు సంవత్సరాల్లో తగ్గినవి
సుమారు 6 లక్షలు
నెరవేరని మరో హామీ
హామీ
వాస్తవం
60 ఏళ్లు నిండిన SC, ST, BC, మైనార్టీలకు 20 లక్షల పింఛన్లు
అమలు కాలేదు
మూడు సంవత్సరాల్లో ప్రజలకు చేరాల్సిన మొత్తం
₹28,800 కోట్లు
పింఛన్లపై బయటపడుతున్న నిజాలు
ప్రతి నెలా 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, అధికారిక లెక్కలు మాత్రం పింఛన్ల సంఖ్య తగ్గుతూనే ఉందని చూపిస్తున్నాయి. పింఛన్లు కట్ అవడం, కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడం, బడ్జెట్ కేటాయింపులు తగ్గడం వంటి అంశాలు ప్రభుత్వ ప్రకటనలు మరియు వాస్తవాల మధ్య పెద్ద తేడాను స్పష్టంగా చూపిస్తున్నాయి.