TTD Controversy

❌ నెయ్యి కొనుగోలు కమిటీ అక్రమాల ఆరోపణలు అబద్ధం — అసలు బాధ్యులు ఎవరు?

నెయ్యి కొనుగోలు కమిటీలో వైయస్సార్‌సీపీ సభ్యులను పెట్టుకుని అక్రమాలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ అప్పట్లో అదే కమిటీలో సభ్యులుగా ఉన్న కొలుసు పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంతి ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న పార్టీలోనే ...

సీబీఐ స్పష్టత ఇచ్చినా ఆరోపణలు ఆగలేదా? అయోధ్య లడ్డూలపై మళ్లీ రగిలిన వివాదం

సీబీఐ క్లియర్ చెప్పినా ‘జంతు కొవ్వు’ ఆరోపణలు ఎందుకు? అయోధ్యకు పంపిన లడ్డూల్లో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని Central Bureau of Investigation ఇప్పటికే స్పష్టంగా తెలిపింది. అయినప్పటికీ, అదే అంశంపై ...