TTD Authority

పంచాయతీరాజ్ జి.ఓ. 338పై చంద్రబాబు నాయుడు వ్యాఖ్య అసత్యమా? 1874 నుంచే ఖరారైన సరిహద్దుల మధ్య “ఏడు కొండలు రెండే” అన్న మాటకి ఆధారం ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో N. Chandrababu Naidu చేసిన వ్యాఖ్యలతో జి.ఓ. 338 వివాదంగా మారింది. “తిరుమల ఏడు కొండలను రెండుకే కుదించారు” అన్న ఆరోపణ తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అసలు జి.ఓ. ...