TDP
SIR ప్రక్రియలో సంచలన ఆరోపణలు.. అధికారిక ఫారాలు MyTDP యాప్కు ఎలా చేరాయి? వీడియోతో ఈసీని ప్రశ్నించిన వైసీపీ
ఎన్నికల ప్రక్రియను పార్టీ డేటా సేకరణగా మార్చారా..? వీడియో విడుదల చేసి ఎన్నికల సంఘాన్ని నిలదీసిన వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR – Special Intensive Revision) ప్రక్రియపై ...
దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లపై చంద్రబాబు మౌనం ఎందుకు? సీఎం వైఖరిని బహిర్గతం చేయాలని జగన్ సవాల్
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వాలా? చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ జగన్ ఫైర్ దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి రాజకీయ చర్చల్లోకి తెచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ...
కేంద్ర బడ్జెట్తో ఏపీకి భారీ దెబ్బ.. అమరావతి కోసం రాష్ట్రాన్నే తాకట్టు పెట్టారా? జగన్ ఫైర్!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్పై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని, ...
జగన్ ఐదేళ్ల అప్పులను రెండేళ్లలోనే దాటేసిన బాబు ప్రభుత్వం..? మరో రూ.1,000 కోట్ల రుణంతో పెరుగుతున్న అప్పుల పర్వం!
“జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది” అంటూ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ ప్రభుత్వం… అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే అదే రికార్డులను బద్దలు కొట్టిందా? ఇప్పుడు రాష్ట్ర ...
ప్రభుత్వం హత్యే.. పెద్దలను కాపాడే కుట్రే?
సాయికృష్ణ హత్య కేసులో రిమాండ్ రిపోర్ట్ బట్టబయలు చేసిన సంచలన అంశాలు! కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. సీఐ నాగరాజు అరెస్ట్, రిమాండ్తో ...
బీసీలకు బాబు వెన్నుపోటు..? హామీలతో నమ్మించి.. అమలులో దగా చేశారా?
బీసీల సంక్షేమం పేరుతో ఎన్నికల ముందు భారీ హామీలు ఇవ్వడం… అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా పక్కన పెట్టడం… ఇదే చంద్రబాబు నాయుడు రాజకీయ శైలిగా ప్రత్యర్థి పార్టీలు తీవ్ర ...
గ్రామాల్లో బాబు సర్కారు ‘పెట్రోలు మంట’.. పంచాయతీల్లో లక్షల రూపాయల దోపిడీనా? కమిషనర్ ఎదుటే బట్టబయలైన షాకింగ్ నిజాలు!
ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల్లో మరో సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెట్రోలు ఖర్చుల పేరుతో లక్షల రూపాయలు డ్రా చేసిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా బయటపడుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అధికారుల టెలికాన్ఫరెన్స్లో తీవ్ర ...
ఏపీ డిజిటల్ కార్పొరేషన్కు రూ.40.22 కోట్లు.. టీడీపీ సర్కార్ నిర్ణయంపై రాజకీయ చర్చ
ఏపీ డిజిటల్ కార్పొరేషన్కు రూ.40.22 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (APDC)కు రూ.40.22 కోట్ల నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మరియు డిజిటల్ మీడియా ద్వారా ప్రచార ...
“బోత్ ఆర్ నాట్ సేమ్…” అంటూ మళ్లీ వేడెక్కిన ఏపీ రాజకీయాలు!
Both Can Never Be Same ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి “బోత్ ఆర్ నాట్ సేమ్” అనే నినాదం పెద్ద చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, పోలికలు, ...














