TDP
“బోత్ ఆర్ నాట్ సేమ్…” అంటూ మళ్లీ వేడెక్కిన ఏపీ రాజకీయాలు!
Both Can Never Be Same ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి “బోత్ ఆర్ నాట్ సేమ్” అనే నినాదం పెద్ద చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, పోలికలు, ...
“కోవర్ట్” ముద్రలు…విమర్శ చేసే హక్కు అందరికీ లేదా?
కోవర్ట్ ముద్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్తగా పెద్ద చర్చ నడుస్తోంది.రాజకీయ నాయకులను విమర్శించిన ప్రతిసారి… ముఖ్యంగా చంద్రబాబు, అమరావతి, పవన్ కళ్యాణ్ లేదా టీడీపీ నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తినప్పుడు… కొందరిపై మాత్రమే ...
రాజధాని కోసం లక్ష ఎకరాలా…? పవన్ అడిగిన ప్రశ్నలు ఇప్పుడు ఎక్కడ పోయాయి?
రైతుల భూములపై అప్పటి మాటలు… ఇప్పటి మౌనం ఎందుకు? Amaravati Land Acquisition ఒకప్పుడు టిడిపికి మద్దతుగా నిలిచిన సమయంలో, రాజధాని కోసం ఎంత భూమి అవసరమని చంద్రబాబు నాయుడిని అడిగితే, “మంగళగిరిలో ...
రుషికొండకు ఒక నీతి.. యూనిటీ మాల్కు మరో నీతా?
విశాఖపట్నం తీర అందాలకు ప్రతీకగా నిలిచే రుషికొండ చుట్టూ గత కొన్నేళ్లుగా సాగిన రాజకీయ, పర్యావరణ వివాదాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు రుషికొండపై నిర్మాణాలను తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు, ...
భారీగా తగ్గిన విమాన సర్వీసులు.. కేంద్రంలో మంత్రి ఉన్నా ప్రయోజనం లేదా?
రాష్ట్రంలో 898 విమాన సర్వీసుల కోత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 కాలంలో విమాన సర్వీసులు గణనీయంగా తగ్గినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో సర్వీసుల సంఖ్య తగ్గిపోవడం ...
NDAలో లేకపోయినా జగన్ హయాంలో భారీ గ్రాంట్లు.. మరి ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు ఎందుకు తగ్గాయి?
NDAలో భాగస్వామ్యం లేకపోయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్కు సంవత్సరానికి ₹30 వేల కోట్లకు పైగా కేంద్ర గ్రాంట్లు వచ్చాయి. కానీ అధికారిక రాష్ట్ర ఖాతాల ప్రకారం టీడీపీ కూటమి ప్రభుత్వం వరుసగా ...
కోసలనగరం ఇండస్ట్రియల్ పార్క్పై ట్విస్ట్.. జగన్ హయాంలోనే అనుమతులా?
చిత్తూరు జిల్లాలో ప్రతిపాదిత కోసలనగరం ఇండస్ట్రియల్ పార్క్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా 10 వేల ఎకరాల్లో భారీ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేయాలని ...
కోటి సంతకాలను లెక్క చేయని చంద్రబాబు ప్రభుత్వం… మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు మళ్లీ గ్రీన్ సిగ్నల్!
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపుతో కోటి సంతకాల ఉద్యమం భారీగా జరిగింది. ప్రజలు, యువత, వామపక్షాలు కలిసి కోటికి పైగా సంతకాలు చేసి తమ అభిప్రాయాన్ని స్పష్టంగా ...
జాతీయ రాజకీయాల్లో జగన్ వైఖరి… విమర్శలు చేసే హక్కు ఎవరికుంది?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డీలిమిటేషన్, జాతీయ పార్టీలతో సంబంధాలు, నాయకుల మాటల మార్పులు—ఇవి ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి. ముఖ్యంగా Y. S. Jagan Mohan Reddy తీసుకున్న వైఖరి పై ఒకవైపు విమర్శలు ...














