Student Health Crisis

వరుస కలుషిత ఆహారం ఘటనలు: ప్రభుత్వ పర్యవేక్షణ ఎక్కడ? విద్యార్థుల ప్రాణాలు ఎవరి బాధ్యత?

రాష్ట్రంలో 2024 జూన్ నుంచి 2026 జనవరి వరకు పాఠశాలలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో వరుసగా కలుషిత ఆహారం ఘటనలు వెలుగుచూస్తున్నాయి. మధ్యాహ్న భోజనం, హాస్టల్ మెస్ ఆహారం, అంగన్వాడీ ...