RTC Lease Issue

ఆర్టీసీ ప్రైవేటీకరణ నేపథ్యంలో రూ.1500 కోట్ల విలువైన డిపోలను లీజుకు ఇవ్వడంపై విమర్శలను ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్

ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటుకు అప్పగింత? రూ.1500 కోట్ల డిపోల లీజుతో ప్రభుత్వ అసలు ఎజెండా ఏమిటి?

ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆస్తులు… ప్రభుత్వ నిధులతో కల్పిస్తున్న సదుపాయాలు… నిర్వహణలో ఆర్టీసీ సహకారం… కానీ లాభాలు మాత్రం ప్రైవేటు సంస్థలకు. ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ)లో ...