Pension Scheme

పింఛన్లపై కోతల తుపాన్? మూడో బడ్జెట్‌లో 8 లక్షల లబ్ధిదారుల భవిష్యత్ ప్రశ్నార్థకం!

మూడో బడ్జెట్‌లో పింఛన్ నిధుల కేటాయింపులు తీవ్ర చర్చకు దారితీశాయి. ఫిబ్రవరి 2026 గణాంకాల ప్రకారం ఏడాదికి రూ.31,584 కోట్లు అవసరం ఉండగా, ప్రభుత్వం కేవలం రూ.27,719 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ...

20 నెలల్లో ఒక్క కొత్త పింఛన్లు మంజూరు కాలేదా?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తరువాత గత 20 నెలల కాలంలో కొత్త పింఛన్లు మంజూరు కాలేదనే క్షేత్ర స్థాయిలో బాధితులు నిలదీస్తున్నారు . ప్రజా దర్బార్ వినతుల్లో కూడా ఇవే ఎక్కువగా వస్తున్నాయి ...