Pattiseema Electricity Bills

పట్టిసీమ ప్రాజెక్టు వ్యయం, విద్యుత్ ఖర్చులు, నీటి వినియోగం మరియు సముద్రంలోకి వెళ్లిన నీటిపై విశ్లేషణ

పట్టిసీమతో రాష్ట్రాన్ని కాపాడామంటున్న టీడీపీ.. అయితే ₹1,900 కోట్ల ప్రాజెక్టుతో నిజంగా రైతులకు ఉపయోగపడింది ఎంత? లెక్కలు తెరపైకి!

పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గోదావరి వరదల నేపథ్యంలో టీడీపీ, జనసేన సోషల్ మీడియా వేదికల్లో “జగన్ ప్రభుత్వ హయాంలో కూడా పట్టిసీమ ద్వారానే ...