Parliament Session
సమస్యలపై ఎలుగెత్తాలి.. బాబు ప్రభుత్వ వైఫల్యాలను ఉభయసభల్లో ఎండగట్టాలి: ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
By Andhra Admin
—
రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాలికొదిలేశారని, ఎక్కడ చూసినా స్కామ్లు, అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలే కనిపిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. వైఎస్సార్సీపీ ...




