Mudragada Padmanabham

అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు సందర్భంగా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం అంతిమయాత్రలో స్వయంగా పాడె మోసి నివాళులర్పిస్తున్న వైఎస్ జగన్

అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు.. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం అంతిమ సంస్కారాలు.. పాడె మోసి నివాళులర్పించిన వైఎస్ జగన్

కాపు ఉద్యమానికి జీవితాన్నే అంకితం చేసిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు వేలాది మంది అభిమానులు, ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఆయన చివరి కోరిక మేరకు కిర్లంపూడిలోని ...