Governance Accountability
ఎన్నికల హామీకి తూట్లు ప్రజలపై రూ.20వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం
By Andhra Admin
—
తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచమని ఎన్నికల ముందు ప్రతి సభలోనూ చెప్పడమే కాదు, కూటమి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గడిచిన 18 ...





