Governance Accountability

ఎన్నిక‌ల హామీకి తూట్లు ప్ర‌జ‌ల‌పై రూ.20వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం

తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచమని ఎన్నికల ముందు ప్రతి సభలోనూ చెప్పడమే కాదు, కూట‌మి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ప్ర‌జ‌ల‌కు మాయ‌మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు గ‌డిచిన 18 ...