GO 338
పంచాయతీరాజ్ జి.ఓ. 338పై చంద్రబాబు నాయుడు వ్యాఖ్య అసత్యమా? 1874 నుంచే ఖరారైన సరిహద్దుల మధ్య “ఏడు కొండలు రెండే” అన్న మాటకి ఆధారం ఎక్కడ?
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో N. Chandrababu Naidu చేసిన వ్యాఖ్యలతో జి.ఓ. 338 వివాదంగా మారింది. “తిరుమల ఏడు కొండలను రెండుకే కుదించారు” అన్న ఆరోపణ తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అసలు జి.ఓ. ...




