Farmer Crisis in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు, ఎండిపోయిన పొలం నేపథ్యంలో ఆందోళనలో కూర్చున్న రైతు ప్రతీకాత్మక చిత్రం

అన్నదాత ఆత్మఘోష.. పాలనా వైఫల్యానికి 540 ప్రాణాల మూల్యం! రెండేళ్లలో రైతులను మింగేసిన వ్యవసాయ సంక్షోభం

అప్పులు.. కరువు.. అందని పరిహారం.. నిలిచిపోయిన పంటల బీమా.. తగ్గిన పెట్టుబడి సాయం.. నిర్వీర్యమైన రైతు భరోసా కేంద్రాలు.. ఇలా ఒకదాని వెంట మరో దెబ్బతో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్న ...