Fact Check Telugu

పరకామణి చోరీ కేసులో సెటిల్‌మెంట్ జరిగింది అనేది పూర్తిగా అబద్ధం

పరకామణి చోరీ కేసులో సెటిల్‌మెంట్ జరిగిందన్న ప్రచారం నిజం కాదు.ఈ కేసు పూర్తిగా చట్టబద్ధంగా, లోక్ అదాలత్‌లో జడ్జి పర్యవేక్షణలో పరిష్కారమైంది. నిందితుడు చేసిన తప్పుకు బాధ్యత తీసుకొని, శ్రీ వారి ఆలయానికి ...