electricity charges fact check

13 పైసలు తగ్గించామంటూ డప్పు… కానీ ప్రజలపై రూ.20 వేల కోట్ల కరెంట్ బాదుడు!

“తొలిసారి ట్రూ డౌన్ చేశాం… యూనిట్‌కు 13 పైసలు విద్యుత్ చార్జీలు తగ్గించాం” అని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కానీ విద్యుత్ చార్జీల అసలు లెక్కలు చూస్తే ప్రజలపై పడిన భారం మాత్రం ...