AP Farmer Suicides
అన్నదాత ఆత్మఘోష.. పాలనా వైఫల్యానికి 540 ప్రాణాల మూల్యం! రెండేళ్లలో రైతులను మింగేసిన వ్యవసాయ సంక్షోభం
By Andhra Admin
—
అప్పులు.. కరువు.. అందని పరిహారం.. నిలిచిపోయిన పంటల బీమా.. తగ్గిన పెట్టుబడి సాయం.. నిర్వీర్యమైన రైతు భరోసా కేంద్రాలు.. ఇలా ఒకదాని వెంట మరో దెబ్బతో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్న ...




