Andhra Pradesh Medical Colleges

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఎంసీ ఆమోదం లభించగా, వైఎస్ జగన్ మరియు మెడికల్ కాలేజీ భవనం

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్.. 100 ఎంబీబీఎస్ సీట్లకు ఆమోదం.. జగన్ కృషి ఫలించిందా?

పల్నాడు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఆమోదం తెలిపింది. ...