Andhra Pradesh Maritime Board

ఏపీలో పోర్టులకు భూసేకరణ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో మూడు పోర్టులకు భారీ భూసేకరణ.. 6,248 ఎకరాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌లో పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టుల రెండో దశ అభివృద్ధి కోసం మొత్తం 6,248.54 ఎకరాల భూమిని సేకరించేందుకు ...