Andhra Pradesh Maritime Board
ఏపీలో మూడు పోర్టులకు భారీ భూసేకరణ.. 6,248 ఎకరాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్లో పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టుల రెండో దశ అభివృద్ధి కోసం మొత్తం 6,248.54 ఎకరాల భూమిని సేకరించేందుకు ...





