Andhra Pradesh aqua

రొయ్యల ఫీడ్ ధరల పెంపుతో ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులు

ఆక్వా ఫీడ్ ధరలు పెంపు.. రొయ్యల రైతులపై టీడీపీ ‘మేత’ దందా?

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతులపై మరోసారి భారీ భారం పడింది. ఇప్పటికే ఎగుమతుల మందగమనం, వైరస్ ప్రభావం, విద్యుత్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు ఇప్పుడు ఫీడ్ కంపెనీలు భారీ షాక్ ...