Andhra Pradesh
పింఛన్లపై కోతల తుపాన్? మూడో బడ్జెట్లో 8 లక్షల లబ్ధిదారుల భవిష్యత్ ప్రశ్నార్థకం!
మూడో బడ్జెట్లో పింఛన్ నిధుల కేటాయింపులు తీవ్ర చర్చకు దారితీశాయి. ఫిబ్రవరి 2026 గణాంకాల ప్రకారం ఏడాదికి రూ.31,584 కోట్లు అవసరం ఉండగా, ప్రభుత్వం కేవలం రూ.27,719 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ...
20 నెలల్లో ఒక్క కొత్త పింఛన్లు మంజూరు కాలేదా?
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తరువాత గత 20 నెలల కాలంలో కొత్త పింఛన్లు మంజూరు కాలేదనే క్షేత్ర స్థాయిలో బాధితులు నిలదీస్తున్నారు . ప్రజా దర్బార్ వినతుల్లో కూడా ఇవే ఎక్కువగా వస్తున్నాయి ...
₹1,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల… డబ్బులు జమ అయ్యాయా? లేక కేవలం బడ్జెట్ ఆర్డరేనా?
ఫీజు రీయింబర్స్మెంట్ కింద ₹1,200 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ప్రభుత్వ అబ్స్ట్రాక్ట్లను ఆధారంగా చూపిస్తూ నిధులు విడుదలయ్యాయని చెబుతున్నప్పటికీ, వాస్తవానికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని ఆరోపణలు ...
అమరావతి క్వాంటమ్ వ్యాలీ: ప్రచారం ఎక్కువ, వాస్తవాలు తక్కువ
అమరావతి క్వాంటమ్ వ్యాలీ పేరుతో ప్రభుత్వం భారీ ఎంవోయూల ప్రచారం చేసింది.కానీ వాటిలో చాలావరకు కేవలం 1–3 నెలల వయసున్న స్టార్టప్స్ మాత్రమే. అమరావతి క్వాంటమ్ వ్యాలీ FAKE vs FACT ❌ప్రచారం ...
జగన్ vs బాబు పాలన – కాగ్ లెక్కల్లో తేడా ఎంత?
కేంద్ర కాగ్ గణాంకాలను పక్కపక్కన చూసినప్పుడు రెండు పాలనల మధ్య ఆర్థిక పరమైన తేడా స్పష్టంగా కనిపిస్తోంది. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, అప్పుల పరిమాణం మరియు పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ...









