Anakapalli News

పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్ ఆరోపణల నేపథ్యంలో తవ్వకాల ప్రాంతం, ఎక్స్‌కవేటర్, టిప్పర్ లారీ మరియు టెండర్ పత్రం చూపిస్తున్న ఫీచర్డ్ ఇమేజ్

కొండకు టెండర్? పంచదార్ల కొండలను గుల్ల చేస్తున్నది ఎవరు? రూ.500 కోట్ల గ్రావెల్‌పై రాజకీయ దందా ఆరోపణలు

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల కొండల్లో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. గ్రామస్థుల అభ్యంతరాలు, ప్రజా నిరసనలు, అధికారుల చర్యలు, అనుమతులపై వివాదం, ...