1079 crore project
🔥 లోకేశ్ శాఖలో గందరగోళం… ₹1,079 కోట్ల ప్రాజెక్ట్లోనే కంపెనీల పేర్లు మార్చేసిన జీవోలు!
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్లో “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ప్రభుత్వం… అదే సమయంలో అధికారిక జీవోలలోనే భారీ తప్పులు చేస్తోంది అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ ...





