వైరల్ ఫోటో
టీడీపీ బీఎల్వోగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు..? వృత్తి ధర్మం మరిచి పార్టీ కోసం పని చేయడమేనా ప్రజాస్వామ్యం?
By Andhra Admin
—
ఇజ్జాపురం 207వ బూత్లో టీడీపీ తరఫున బీఎల్వోగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాలకు అతీతంగా, తటస్థంగా ఉండాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ రాజకీయ ...





