విశాఖ బోటు ప్రమాదం
ఆ 8 గంటలే కొంపముంచాయా? చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆరుగురు మత్స్యకారుల ప్రాణాలు బలయ్యాయా?
By Andhra Admin
—
విశాఖ సముద్రంలో చోటుచేసుకున్న మత్స్యకారుల బోటు ప్రమాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందినా, దాదాపు 8 గంటలపాటు ప్రభుత్వం స్పందించకపోవడమే ఆరుగురు మత్స్యకారుల ...





