రైతుల ఆందోళన
“మా భూములు తీసుకుని.. మా జీవితాలనే బలిచేశారు”: ఉండవల్లి రైతుల ఆగ్రహ ర్యాలీ
By Andhra Admin
—
రాజధాని అభివృద్ధి పేరుతో భూములు తీసుకున్న ప్రభుత్వం, రైతుల భవిష్యత్తును మాత్రం గాలికొదిలేసిందని ఉండవల్లి రైతులు మండిపడ్డారు. భూ సేకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించిన రైతులు “మా భూమి.. మా హక్కు” ...
పరిహారం కోరిన రైతులకు జేసీబీ శిక్షా..? భోగాపురంలో కలిచివేస్తున్న దృశ్యాలు
By Andhra Admin
—
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం భూముల సేకరణ చేపట్టిన నేపథ్యంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు రావాల్సిన న్యాయమైన పరిహారం ...






