రూ.348 కోట్ల టెండర్
రూ.348 కోట్ల మంగంపేట బెరైటీస్ టెండర్లో భారీ వివాదం.. ‘త్రివేణికి పచ్చ తాంబూలం’ ఇచ్చారా?
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ ప్రభుత్వ టెండర్ ఇప్పుడు తీవ్ర వివాదానికి కేంద్రబిందువైంది. తిరుపతి జిల్లా మంగంపేట బెరైటీస్ గనిలో రూ.348 కోట్ల విలువైన ఓవర్బర్డెన్ తొలగింపు పనులకు ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ...




