రామమందిర విరాళాలు
అయోధ్యలో అవినీతి ఆరోపణలు.. తిరుపతిలా మెట్లు కడుగుతారా? బీజేపీని నిలదీస్తున్న ప్రశ్నలు
By Andhra Admin
—
దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామమందిరం ఇప్పుడు విరాళాల వ్యవహారంపై వస్తున్న ఆరోపణలతో చర్చనీయాంశంగా మారింది. “హిందూ ఆస్తిక భావోద్వేగాల పేరుతో నిర్మించిన ఆలయంలోనే అవినీతి ఆరోపణలు ...





