మత్స్యకార సంక్షేమం

ఎక్స్‌గ్రేషియా కుదించి బోట్లకు పరిహారం ఎగ్గొట్టి మత్స్యకారులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం నేపథ్యంలో బోట్లు, మత్స్యకారుడు, చంద్రబాబు ఫీచర్డ్ ఇమేజ్

ఎక్స్‌గ్రేషియా కుదించి.. బోట్లకు పరిహారం ఎగ్గొట్టి.. గంగపుత్రులను గాలికొదిలేసిన బాబు సర్కార్?

సముద్రాన్నే నమ్ముకుని జీవించే మత్స్యకారులపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సముద్ర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియాను కుదించడమే కాకుండా, కోట్ల రూపాయల విలువైన ...