భూసేకరణ
భూమి ఇవ్వకపోతే బతకనివ్వరా?.. రాజధాని రైతులపై వేధింపుల పర్వం!
అమరావతి రాజధాని పేరుతో భూములు ఇవ్వని రైతులపై ఒత్తిడి, వేధింపులు, బలవంతపు చర్యలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. భూమి ఇవ్వకపోవడమే రైతులు చేసిన నేరంగా మారిందని, వారిని మానసికంగా, ఆర్థికంగా ...
రైతుల ఆత్మహత్యల్లో ఏపీది మూడో స్థానం..! రైతాంగాన్ని బలిచేస్తున్న ప్రభుత్వాలే కారణమా? – విజూ కృష్ణన్ తీవ్ర విమర్శలు
ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ సంచలన ఆరోపణలు దేశంలో కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధానాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను బలిచేస్తున్నాయని ఏఐకేఎస్ (అఖిల భారత కిసాన్ ...
భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత ఎవరిది..? రిబ్బన్ కటింగ్లా.. లేక మూడేళ్ల భూసేకరణ, పరిహారం, అనుమతుల పోరాటమా?
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) ఇప్పుడు రాజకీయ ఘనతల పోటీకి కేంద్రబిందువుగా మారింది. విమానాశ్రయం వద్దకు వెళ్లి రిబ్బన్లు కత్తిరించడం, సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోలు దిగడం సులభమే. కానీ వేలాది ...
ఉండవల్లి రైతుల ఆవేదన.. న్యాయం కోరితే తప్పేనా?
అమరావతి రాజధాని ప్రాంతంలో భూసేకరణ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఆందోళనకు దిగిన ఉండవల్లి రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పారు. న్యాయం చేయాలని అడిగితే అభివృద్ధికి ...
గన్నవరం విమానాశ్రయం విస్తరణ పూర్తి కాలేదు.. ఇప్పుడు అమరావతికి 4 వేల ఎకరాలా?
2015లో చంద్రబాబు ప్రభుత్వం గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు భారీ ప్రణాళికలు ప్రకటించింది. ఇందుకోసం దాదాపు వెయ్యి ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతుల నుంచి సేకరించారు. అభివృద్ధి పేరుతో ...









