పోలీస్ దాడి

మనుబోలు పోలీస్ కస్టడీ మృతి కేసులో దళిత యువకుడి సోదరి ధనమ్మ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్.

పోలీసుల చితకబాదడంతోనే నా తమ్ముడు చనిపోయాడు.. మనుబోలు ఎస్సైపై దళిత కుటుంబం సంచలన ఆరోపణలు

నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్‌లో జరిగిన అనుమానాస్పద కస్టడీ మృతి తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల దాడి వల్లే తన తమ్ముడు ప్రాణాలు కోల్పోయాడని దళిత యువకుడి సోదరి ధనమ్మ తీవ్ర ...