పుష్పగిరి మఠం భూమి అమ్మకం
దేవుడి భూములు కాపాడలేరా… అమ్మేస్తారా? పుష్పగిరి మఠం 6.89 ఎకరాల విక్రయానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
By Andhra Admin
—
ఒకవైపు రాష్ట్రంలో 87 వేల ఎకరాలకు పైగా దేవదాయ భూములు ఆక్రమణలో ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వేలాది వివాదాలు ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉన్నాయి. దేవాలయాల భూములను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందనే ...





