దేవదాయ శాఖ

దేవదాయ నిధులను తల్లికి వందనం పథకం కోసం రూ.26.03 కోట్లు మళ్లిస్తున్నారనే వివాదంపై రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్.

దేవాలయాల నిధులపై ప్రభుత్వం కన్ను..! ‘తల్లికి వందనం’ కోసం రూ.26.03 కోట్లు మళ్లింపు?.. టీటీడీ సహా దేవదాయ సంస్థలకు షాక్!

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల నిధులపై మరోసారి తీవ్ర రాజకీయ వివాదం చెలరేగే పరిస్థితి కనిపిస్తోంది. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన దేవదాయ నిధులను ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే వార్తలు ...

భక్తుల సంఖ్య పెరుగుతున్నా విజయవాడ కనకదుర్గమ్మ, అన్నవరం దేవాలయాల్లో హుండీ ఆదాయం తగ్గిన నేపథ్యంలో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

దేవా.. ఏమిటీ మాయ? భక్తుల జోరు.. హుండీ బేజారు..! పెరుగుతున్న భక్తులు… తగ్గిపోతున్న దేవాలయ ఆదాయం వెనుక అసలు కథ ఏంటి?

హే రామ్… సేవ్ ఏపీ..! దేవుడి సొమ్ముకూ రక్షణ లేదా..? అవతల ప్రజల విరాళాలపై ఆరోపణలు… ఇవతల రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో హుండీ ఆదాయాలపై ప్రశ్నలు… రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు భక్తుల రద్దీ ...

పుష్పగిరి మఠానికి చెందిన 6.89 ఎకరాల భూమి అమ్మకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన GO 789కు సంబంధించిన ఫీచర్డ్ ఇమేజ్

దేవుడి భూములు కాపాడలేరా… అమ్మేస్తారా? పుష్పగిరి మఠం 6.89 ఎకరాల విక్రయానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఒకవైపు రాష్ట్రంలో 87 వేల ఎకరాలకు పైగా దేవదాయ భూములు ఆక్రమణలో ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వేలాది వివాదాలు ఎండోమెంట్స్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. దేవాలయాల భూములను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందనే ...

దేవదాయ భూముల ఆక్రమణలు, పెండింగ్ వివాదాలు, ట్రిబ్యునల్ నిర్వీర్యంపై సూచించే దేవాలయం మరియు న్యాయస్థాన ప్రతీకలతో కూడిన చిత్రం

దేవుడి భూములు దోపిడీకి గురవుతున్నాయా? 87 వేల ఎకరాల ఆక్రమణల వెనుక ఎవరి నిర్లక్ష్యం..?

రాష్ట్రంలో కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకలైన దేవాలయాల భూములు నేడు రక్షణ కోసం ఎదురు చూస్తున్నాయి. ఒకవైపు 87 వేల ఎకరాలకు పైగా దేవదాయ భూములు ఆక్రమణల బారిన పడితే, మరోవైపు ...