దివ్యశ్రీ సైబర్‌సిటీ కన్సార్షియం

తిరుపతి వన్ ప్రాజెక్టు కింద 21.10 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ.19 కోట్లకే కేటాయించారనే ఆరోపణలపై రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్.

గోవిందా.. గోవిందా..! రూ.1000 కోట్ల ప్రభుత్వ భూమిని కేవలం రూ.19 కోట్లకే కట్టబెట్టారా? తిరుపతి వన్ పేరిట భారీ భూకుంభకోణం

తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో సంచలన భూవివాదం తెరపైకి వచ్చింది. తిరుపతిలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థలకు అతి తక్కువ ధరకు అప్పగించారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు ...