దర్శి ఎమ్మెల్యే
శ్రీశైలం కాటేజీ పేరుతో రాజకీయ కుట్రా? బూచేపల్లి ఫైర్.. “నిరూపిస్తే స్వామి సన్నిధిలో క్షమాపణలు చెబుతా!”
By Andhra Admin
—
శ్రీశైలం కాటేజీ వివాదం రాజకీయంగా కొత్త మలుపు తిరిగింది. తమ కుటుంబం నిర్మించిన కాటేజీని ఎన్నాళ్లక్రితమే దేవస్థానానికి అప్పగించినప్పటికీ, ఇప్పటికీ దానిని వ్యక్తిగతంగా వినియోగిస్తున్నట్లు ప్రచారం చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ...




