డిజిటల్ ల్యాండ్ సర్వే

నక్ష ప్రాజెక్టు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై రాజకీయ వివాదం నేపథ్యంలో జగన్, చంద్రబాబు చిత్రాలతో రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్

నాడు ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అంటూ భయపెట్టారు… నేడు ‘నక్ష’ పేరుతో అదే విధానమా? కూటమి ద్వంద్వ వైఖరిపై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో భూ సంస్కరణల అంశం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై “ప్రజల భూములు లాక్కుంటారు”, “పట్టాదారుల హక్కులు ...