కొందరికే తల్లికి వందనం
కొందరికే ‘తల్లికి వందనం’.. మిగిలిన 22.65 లక్షల మంది విద్యార్థులు ఎక్కడ..? మద్యం ఆదాయం పెంచి.. సంక్షేమానికి కోతేనా?
By Andhra Admin
—
“అందరి తండ్రులకి ఇంధనం… కొందరి తల్లులకే వందనం..!“ ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి అర్హ ...





