కూటమి ప్రభుత్వం
సింహాచలం కొండపై డేటా సెంటర్ ఏర్పాటు..! పవిత్ర గిరిప్రదక్షిణ కొండను అప్పగించడంపై ఆర్ఎస్ఎస్ సీరియస్.. కూటమి సర్కార్పై పెరుగుతున్న ప్రశ్నలు!
విశాఖపట్నానికి రక్షకుడిగా, సాక్షాత్తూ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి కొండగా భక్తులు భావించే సింహాచలం కొండపై డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదన ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఏటా లక్షలాది మంది భక్తులు ...
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగితే.. మనదే విజయం: కూటమిపై జగన్ సమరశంఖం
వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ కీలక దిశానిర్దేశం.. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వెల్లడి.. నిష్పక్షపాత ఎన్నికలు జరిగితే కూటమికి ఘోర పరాజయం తప్పదని ధీమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల ...
కేంద్ర మంత్రికో నీతి.. మీ తండ్రీకొడుకులకో నీతా? లోకేశ్పై జగన్ ఫైర్.. సీబీఐ విచారణకు ఎందుకు భయం?
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో చోటుచేసుకున్న వివాదం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవైపు వ్యవహారంలో తప్పులు జరిగాయని అంగీకరిస్తున్నారనే విమర్శలు.. మరోవైపు అదే అంశంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ ...
0.94 శాతం పెరిగిందంటూ కూటమి గొప్పలు.. మరి మండలిలో మీరే చెప్పిన 55.01% నుంచి 41.40% లెక్క ఏంటి?
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయి.. విద్యా వ్యవస్థ గాడిన పడింది.. సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.. ప్రైవేట్ స్కూళ్ల నుంచి లక్ష మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు.. 2026–27లో ప్రవేశాలు 0.94 ...
ఏడాది కాలంగా కనిపించకుండా పోయిన చిన్నారులెందరు? హైకోర్టు ప్రశ్నలతో కూటమి ప్రభుత్వానికి కొత్త చిక్కులు!
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితిపై ఇప్పటికే రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఏడాది కాలంగా కనిపించకుండా పోయిన చిన్నారుల పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా ...
ఇక వెనక్కి తగ్గేది లేదు.. కూటమి ప్రభుత్వంపై జగన్ సమరశంఖం!
కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన జగన్.. వైఎస్సార్సీపీ నేతలకు కీలక దిశానిర్దేశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని ఇక మరింత గట్టిగా నిలదీయాలని వైఎస్సార్సీపీ ...
చెలరేగిపోతున్న మైనింగ్ అక్రమార్కులు.. కంచే చేను మేసినట్టుగా దోపిడీ! కూటమి సర్కార్లో ఎవరి అండ?
ఈనాడు కథనంతో వెలుగులోకి వచ్చిన మైనింగ్ దందా.. లీజు హద్దులు దాటి గ్రావెల్ తవ్వకాలు.. ప్రభుత్వానికి లెక్క చూపేది కొంతేనా? సీనరేజ్ వసూళ్లపైనా అనుమానాలు అధికార కూటమి ప్రభుత్వంలో మైనింగ్ అక్రమాలు యథేచ్ఛగా ...
ఆంధ్రప్రదేశ్లో MSMEల అసలు కథ ఇదేనా? వైసీపీ హయాంలో పెరిగినవి.. కూటమి పాలనలో మూతపడుతున్నవా?
ఆంధ్రప్రదేశ్లో MSME రంగంపై వైసీపీ, కూటమి ప్రభుత్వాల మధ్య రాజకీయ పోరుకు ఇప్పుడు గణాంకాలు మరో ఆయుధంగా మారాయి. వైసీపీ పాలనలో MSME రంగం గణనీయంగా విస్తరించిందని ఆ పార్టీ చెబుతుండగా.. కూటమి ...
‘లా నేస్తం’కు రూ.10 వేల హామీ… అమలు ఎక్కడ? రోడ్డెక్కిన జూనియర్ లాయర్లు.. కూటమి ప్రభుత్వంపై మండిపాటు!
ఎన్నికల ముందు “లా నేస్తం”ను “న్యాయమిత్ర”గా మార్చి నెలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తాం అంటూ ఘనంగా హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం… అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఆ హామీ ...
నాడు ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అంటూ భయపెట్టారు… నేడు ‘నక్ష’ పేరుతో అదే విధానమా? కూటమి ద్వంద్వ వైఖరిపై తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణల అంశం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై “ప్రజల భూములు లాక్కుంటారు”, “పట్టాదారుల హక్కులు ...














