అనకాపల్లి
కొండకు టెండర్? పంచదార్ల కొండలను గుల్ల చేస్తున్నది ఎవరు? రూ.500 కోట్ల గ్రావెల్పై రాజకీయ దందా ఆరోపణలు
By Andhra Admin
—
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల కొండల్లో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. గ్రామస్థుల అభ్యంతరాలు, ప్రజా నిరసనలు, అధికారుల చర్యలు, అనుమతులపై వివాదం, ...





